భగవద్గీత అథ చతుర్దశోऽధ్యాయః - గుణత్రయవిభాగయోగః 11 నుండి 27 శ్లోకాలు
సర్వద్వారేషు దేహేऽస్మిన్ప్రకాశ ఉపజాయతే|
13 వ శ్లోకం
15 వ శ్లోకం
25 వ శ్లోకం
26 వ శ్లోకం
సర్వద్వారేషు దేహేऽస్మిన్ప్రకాశ ఉపజాయతే|
జ్ఞానం యదా తదా విద్యాద్వివృద్ధం సత్త్వమిత్యుత||
భావం
శరీరేంద్రియములయందును, అంతఃకరణమునందును చైతన్యము, వివేకశక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్త్వగుణము వృద్ధి చెందినదని గ్రహింపుము.
భావం
శరీరేంద్రియములయందును, అంతఃకరణమునందును చైతన్యము, వివేకశక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్త్వగుణము వృద్ధి చెందినదని గ్రహింపుము.
12 వ శ్లోకం
లోభః ప్రవృత్తిరారమ్భః కర్మణామశమః స్పృహా|
రజస్యేతాని జాయన్తే వివృద్ధే భరతర్షభ||
భావం
ఓ అర్జునా ! రజోగుణము వృద్ధియైనప్పుడు లోభము, ప్రవృత్తి, (ప్రాపంచిక విషయములయందు ఆసక్తి) స్వార్థబుద్ధితో సకామభావముతో కర్మాచరణము, అశాంతి, విషయభోగములయందు లాలసమొదలగు గుణములు కలుగును.
భావం
ఓ అర్జునా ! రజోగుణము వృద్ధియైనప్పుడు లోభము, ప్రవృత్తి, (ప్రాపంచిక విషయములయందు ఆసక్తి) స్వార్థబుద్ధితో సకామభావముతో కర్మాచరణము, అశాంతి, విషయభోగములయందు లాలసమొదలగు గుణములు కలుగును.
13 వ శ్లోకం
అప్రకాశోऽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ|
తమస్యేతాని జాయన్తే వివృద్ధే కురునన్దన||
భావం
ఓ అర్జునా ! తమోగుణము అధికమైనప్పుడు అంతః కరణమునందును. ఇంద్రియములయందును వివేకశక్తి నష్టమగును. కర్తవ్యకర్మలయందు విముఖత, ప్రమాదము అనగా అంతఃకరణమును మోహములు కలుగును.
భావం
ఓ అర్జునా ! తమోగుణము అధికమైనప్పుడు అంతః కరణమునందును. ఇంద్రియములయందును వివేకశక్తి నష్టమగును. కర్తవ్యకర్మలయందు విముఖత, ప్రమాదము అనగా అంతఃకరణమును మోహములు కలుగును.
14 వ శ్లోకం
యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్|
తదోత్తమవిదాం లోకానమలాన్ప్రతిపద్యతే||
భావం
సత్త్వగుణము వృద్ధిచెందినపుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరెడి నిర్మలములైన స్వర్గాది పుణ్యలోకములను పొందును.
భావం
సత్త్వగుణము వృద్ధిచెందినపుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరెడి నిర్మలములైన స్వర్గాది పుణ్యలోకములను పొందును.
15 వ శ్లోకం
రజసి ప్రలయం గత్వా కర్మసఙ్గిషు జాయతే|
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే||
భావం
రజోగుణము వృద్ధిచెందినపుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధిచెందినప్పుడు మృతిచెందిన మానవుడు పశుపక్షికీటకాది నీచయోనులలో జన్మించుచున్నాడు.
భావం
రజోగుణము వృద్ధిచెందినపుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధిచెందినప్పుడు మృతిచెందిన మానవుడు పశుపక్షికీటకాది నీచయోనులలో జన్మించుచున్నాడు.
16 వ శ్లోకం
కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్|
రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమసః ఫలమ్||
భావం
శ్రేష్ఠములైన కర్మలను ఆచరించుటవలన సాత్త్వికఫలము అనగా సుఖము,జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మలఫలములు కలుగును. రాజసకర్మలకు ఫలము దుఃఖము. తామసకర్మలకు అజ్ఞానము ఫలము.
భావం
శ్రేష్ఠములైన కర్మలను ఆచరించుటవలన సాత్త్వికఫలము అనగా సుఖము,జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మలఫలములు కలుగును. రాజసకర్మలకు ఫలము దుఃఖము. తామసకర్మలకు అజ్ఞానము ఫలము.
17 వ శ్లోకం
సత్త్వాత్సఞ్జాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ|
ప్రమాదమోహౌ తమసో భవతోऽజ్ఞానమేవ చ||
భావం
సత్త్వగుణము వలన జ్ఞానమూ, రజోగుణమువలన లోభమూ, తమో గుణము వలన ప్రమాదమోహాదులూ, అజ్ఞానమూ తప్పక సంభవించును.
భావం
సత్త్వగుణము వలన జ్ఞానమూ, రజోగుణమువలన లోభమూ, తమో గుణము వలన ప్రమాదమోహాదులూ, అజ్ఞానమూ తప్పక సంభవించును.
18 వ శ్లోకం
ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా మధ్యే తిష్ఠన్తి రాజసాః|
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛన్తి తామసాః||
భావం
సత్త్వగుణస్థితులు స్వర్గాది - ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణస్థితులైన పురుషులు మధ్య లోకమునందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్రా ప్రమాదాలస్యాదులయందు స్థితులైనవారు అధోగతిని పొందుదురు.
భావం
సత్త్వగుణస్థితులు స్వర్గాది - ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణస్థితులైన పురుషులు మధ్య లోకమునందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్రా ప్రమాదాలస్యాదులయందు స్థితులైనవారు అధోగతిని పొందుదురు.
19 వ శ్లోకం
నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి|
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోऽధిగచ్ఛతి||
భావం
ద్రష్టయైనవాడు గుణములే గుణములయందు వర్తించు చున్నవనియూ, త్రిగుణములు తప్ప వేఱుగా కర్తలు లేరనియూ తెలిసికొని, త్రిగుణములకు అతీతముగానున్న నా తత్త్వమును తెలిసికొనును. అప్పుడతడు నా స్వరూపమునే పొందుచున్నాడు.
20 వ శ్లోకం
భావం
ద్రష్టయైనవాడు గుణములే గుణములయందు వర్తించు చున్నవనియూ, త్రిగుణములు తప్ప వేఱుగా కర్తలు లేరనియూ తెలిసికొని, త్రిగుణములకు అతీతముగానున్న నా తత్త్వమును తెలిసికొనును. అప్పుడతడు నా స్వరూపమునే పొందుచున్నాడు.
20 వ శ్లోకం
గుణానేతానతీత్య త్రీన్దేహీ దేహసముద్భవాన్|
జన్మమృత్యుజరాదుఃఖైర్విముక్తోऽమృతమశ్నుతే||
భావం
అర్జునుడు పలికెను - ఓ ప్రభూ ! డద్ మూడు గుణములకును అతీతుడైనవాని లక్షణములెవ్వి? అతని లోకవ్యవహారరీతి యెట్లుండును? మనుష్యుడు త్రిగుణములను ఎట్లు అతిక్రమించును ?
భావం
అర్జునుడు పలికెను - ఓ ప్రభూ ! డద్ మూడు గుణములకును అతీతుడైనవాని లక్షణములెవ్వి? అతని లోకవ్యవహారరీతి యెట్లుండును? మనుష్యుడు త్రిగుణములను ఎట్లు అతిక్రమించును ?
21 వ శ్లోకం
అర్జున ఉవాచ|
కైర్లిఙ్గైస్త్రీన్గుణానేతానతీతో భవతి ప్రభో|
కిమాచారః కథం చైతాంస్త్రీన్గుణానతివర్తతే||
భావం
భావం
22 వ శ్లోకం
శ్రీభగవానువాచ|
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాణ్డవ|
న ద్వేష్టి సమ్ప్రవృత్తాని న నివృత్తాని కాఙ్క్షతి||
భావం
శ్రీ భగవానుడు పలికెను - ఓ పాండవా ! సత్త్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణకార్యరూపమైన మోహము, తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు - ప్రాప్తించనపుడు ఆశించడు.
23 వ శ్లోకం
భావం
శ్రీ భగవానుడు పలికెను - ఓ పాండవా ! సత్త్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణకార్యరూపమైన మోహము, తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు - ప్రాప్తించనపుడు ఆశించడు.
23 వ శ్లోకం
ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే|
గుణా వర్తన్త ఇత్యేవం యోऽవతిష్ఠతి నేఙ్గతే||
భావం
త్రిగుణములకును, వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతఃకరణ వ్యాపారములకును ఏ మాత్రము చలింపక, త్రిగుణాతీతుడు, సాక్షివలె ఉండును. గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచ్చిదానందఘనపరమాత్మ యందు ఏకీభావస్థితుడై యుండును. ఈ స్థితినుండి ఎన్నడును చలింపడు.
24 వ శ్లోకం
భావం
త్రిగుణములకును, వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతఃకరణ వ్యాపారములకును ఏ మాత్రము చలింపక, త్రిగుణాతీతుడు, సాక్షివలె ఉండును. గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచ్చిదానందఘనపరమాత్మ యందు ఏకీభావస్థితుడై యుండును. ఈ స్థితినుండి ఎన్నడును చలింపడు.
24 వ శ్లోకం
సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాఞ్చనః|
తుల్యప్రియాప్రియో ధీరస్తుల్యనిన్దాత్మసంస్తుతిః||
భావం
త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడై యుండును. సుఖదుఃఖములను సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారముల యందు సమభావమునే కలిగియుండును. అనగా ఆ మూడింటియందును గ్రాహ్యత్యాజ్య భావములను కలిగియుండడు. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియా ప్రియములకు గాని, నిందాస్తుతులకు గాని తొణకుడు. అనగా రెండింటి యందును సమస్థితిలోనే యుండును.
భావం
త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడై యుండును. సుఖదుఃఖములను సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారముల యందు సమభావమునే కలిగియుండును. అనగా ఆ మూడింటియందును గ్రాహ్యత్యాజ్య భావములను కలిగియుండడు. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియా ప్రియములకు గాని, నిందాస్తుతులకు గాని తొణకుడు. అనగా రెండింటి యందును సమస్థితిలోనే యుండును.
25 వ శ్లోకం
మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః|
సర్వారమ్భపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే||
భావం
మానవమానములయందును, మిత్రులయందును, శత్రువుల యందును సమభావముతో ప్రవర్తించువాడును, విధ్యుక్తకర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును ఐనవాడు త్రిగుణాతీతుడని చెప్పబడును.
భావం
మానవమానములయందును, మిత్రులయందును, శత్రువుల యందును సమభావముతో ప్రవర్తించువాడును, విధ్యుక్తకర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును ఐనవాడు త్రిగుణాతీతుడని చెప్పబడును.
26 వ శ్లోకం
మాం చ యోऽవ్యభిచారేణ భక్తియోగేన సేవతే|
స గుణాన్సమతీత్యైతాన్బ్రహ్మభూయాయ కల్పతే||
భావం
మానవమానములయందును, మిత్రులయందును, శత్రువుల యందును సమభావముతో ప్రవర్తించువాడును, విధ్యుక్తకర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును ఐనవాడు త్రిగుణాతీతుడని చెప్పబడును.
భావం
మానవమానములయందును, మిత్రులయందును, శత్రువుల యందును సమభావముతో ప్రవర్తించువాడును, విధ్యుక్తకర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును ఐనవాడు త్రిగుణాతీతుడని చెప్పబడును.
27 వ శ్లోకం
బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమమృతస్యావ్యయస్య చ|
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాన్తికస్య చ||
భావం
ఏలనన అట్టి శాశ్వతపరబ్రహ్మకును, అమృతతత్వమునకును, సనాతన ధర్మమునకును, అఖండా నందమునకును నేనే ఆశ్రయుడను.
భావం
ఏలనన అట్టి శాశ్వతపరబ్రహ్మకును, అమృతతత్వమునకును, సనాతన ధర్మమునకును, అఖండా నందమునకును నేనే ఆశ్రయుడను.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
No comments:
Post a Comment